రాష్ట్రీయం

రైల్వే జీఎంతో సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: విజయవాడలోని రైల్వే కల్యాణమండపంలో దక్షిణ మధ్యరైల్వే జీఎం రవీంద్రగుప్తాతో సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు బహిష్కరించారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించనప్పుడు సమావేశాలు ఎందుకని ఎంపీలు ప్రశ్నించారు. సమావేశం ప్రారంభమైన అరగంటకే ఎంపీలంతా బయటకు వచ్చారు.