ఆంధ్రప్రదేశ్‌

బెజవాడ బస్ స్టేషన్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దేశంలోనే మల్టీప్లెక్స్ థియేటర్‌ను కలిగిన తొలి బస్ స్టేషన్‌గా విజయవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ బస్ కాంప్లెక్సు అవతరించింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు విరామ సమయంలో సినిమాలు చూసి కాలక్షేపం పొందేందుకు ఇక్కడ ‘వై స్క్రీన్స్’ పేరిట ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ థియేటర్‌ను సోమవారం ఉదయం ఎపి సిఎం చంద్రబాబు ప్రారంభించారు. మల్టీప్లెక్స్ కారణంగా తమ సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఎపిఎస్ ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఏర్పాటు చేసినందుకు ఆర్టీసీ అధికారులను సిఎం అభినందించారు.