ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణలో ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : పులిచింతల ప్రాజెక్టు పరిధిలో తెలంగాణ ముంపు గ్రామాలకు పరిహారం ఇచ్చినా ఎందుకు ఖాళీ చేయించలేదని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించామని, గత ఏడాది ఇదే సమయంలో 13.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తాము 15 టీఎంసీల నీళ్లు నిలవ చేస్తామని చెప్పింది. కృష్ణా డెల్టా స్థిరీకరణకు ఉద్దేశించిన పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఏపీ స్పష్టం చేసింది.