ఆంధ్రప్రదేశ్‌

కృష్ణానదిలో మునిగి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : అమరావతి మండలం ధరణికోటలో బుధవారం కృష్ణానదిలో మునిగి గుడివాడకు చెందిన మహేశ్‌(25), దుర్గ(27) మృతి చెందారు. స్థానిక బేకరీలో మిఠాయిలు తయారు చేసేందుకు వీరు అమరావతికి వచ్చారు. ఎస్తేరు అనే యువతి బట్టలు ఉతికేందుకు నదికి రావడంతో ఆమెతో పాటు నదిలో స్నానం చేసేందుకు వీరు వచ్చారు. ఈతకు దిగే ముందు వీరు మద్యం సేవించినట్లు ఎస్తేరు తెలిపింది.