ఆంధ్రప్రదేశ్‌

బిడ్డలను హత్యచేసిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పగిడ్యాల: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా లో తన ఇద్దరి పిల్లలను బ్లేడుతో గొంతుకోసి చంపిన తండ్రి ఉదంతం ఇది. జూపాడుబంగ్లాకు చెందిన బానోజీరావుకి ఝాన్సీలక్ష్మీబాయితో వివాహం జరిగింది. వీరికి లిఖిత(7), మధు (4) అనే ఇద్దరు పిల్లలు. భార్యభర్తల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భార్య భర్త, పిల్లలను వదిలేసి వేరొక వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన బానోజీరావు సోమవారం తెల్లవారు జామున పిల్లలను బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.