ఆంధ్రప్రదేశ్‌

దీక్షల పేరుతో ముద్రగడ బెదిరింపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: చీటికీ మాటికీ నిరాహార దీక్షలు చేస్తూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారని ఎపి మంత్రి నారాయణ విమర్శించారు. ఎవరి కోసం దీక్షలు చేస్తున్నారో ముద్రగడ ప్రకటించాలన్నారు. రౌడీషీటర్లను, నేరస్థులను పోలీసులు చట్టప్రకారం అరెస్టు చేస్తుంటే ముద్రగడకు ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. కాపుల సంక్షేమం కోసమైతే ఆయన దీక్షలు చేయాల్సిన పనిలేదని నారాయణ అన్నారు.