ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎల్.నాయకర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: మాజీ ఎమ్మెల్యే సత్యలింగ నాయకర్ (80) తీవ్ర అనారోగ్యంతో ఇక్కడి పోరంగిలోని స్వగృహంలో బుధవారం మరణించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, బిసి కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన సేవలందించారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.