శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, మే 30: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ముగిసాయి. సోమవారం జరిగిన ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షకు మొత్తం 14,248 మంది విద్యార్ధులకు గాను 13,324 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 924 మంది గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 1,632 మంది విద్యార్థులకు గాను 1,505 మంది విద్యార్థులు హాజరుకాగా 127 మంది గైర్హాజరయ్యారు. మాల్‌ప్రాక్టీస్ కేసులు ఎక్కడా నమోదు కాలేదు. మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఆర్‌ఐఓ బాబు జాకబ్‌తోపాటు డిఇసి, హెచ్‌పిసి, డివిఇఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు.