ఆంధ్రప్రదేశ్‌

తేనెటీగల దాడి: కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: ఉపాధి హామీ పథకం కింద చెరువు నిర్మాణం పనుల్లో పాల్గొంటున్న కూలీలపై ఒక్కసారి తేనెటీగలు దాడి చేయడంతో ఓ వ్యక్తి మరణించాడు. గడివేముల మండలం పెసరవాయి వద్ద బుధవారం ఉదయం తేనెటీగల దాడిలో దొరస్వామి అనే కూలీ ప్రాణాలు కోల్పోయాడు. తొమ్మిది మంది కూలీలు గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.