తెలంగాణ

పాతబస్తీ ఘటనలో నిందితులు కోర్టుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రోజున కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులపై దాడి చేసిన నలుగురు నిందితులను గురువారం నాడు పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. సిసి టీవీ ఫుటేజి ఆధారంగా మరో ఎనిమిది మంది నిందితులను గుర్తించి, నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.