ఆంధ్రప్రదేశ్‌

ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయని వేసిన పిటిషన్‌పై సోమవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవి శంకర ప్రసాద్ వాదనలు వినిపించారు. విచారణలో భాగంగా ఈసీ ఓటర్ల తుది జాబితాను సమర్పించింది. దీనిపై మరిన్ని వివరణలు అందించేందుకు గడువు కావాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరటంతో విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.