ఆంధ్రప్రదేశ్‌

కరవురహిత రాష్ట్రంగా ఎపి: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రాన్ని కరవుఛాయలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఎపి సిఎం చంద్రబాబు సోమవారం నీరు-ప్రగతి కార్యక్రమం సమీక్ష సందర్భంగా జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. నీరు-ప్రగతి అమలులో అలసత్వం పనికిరాదని, జలవనరులు అందరికీ దక్కాలని, పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రంగా ఎపిని మార్చాలన్నారు.