రాష్ట్రీయం

పకడ్బందీగా పట్టాదారు పాసు పుస్తకాలు : మహమూద్ అలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ:పకడ్బందీగా పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేసినట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం యాడ్గార్‌పల్లిలో ఆయన రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు కోసం నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.