ఆంధ్రప్రదేశ్‌

దూసుకొస్తున్న పెథాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కోస్తాంధ్రపై పెథాయ్ తుపాను దూసుకువస్తోంది. గంటకు 13 కి.మీ వేగంతో ఇది తీరం వెంబడి దూసుకువస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరి కోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో తుపానుగా మారనున్నది. ఇది 17వ తేదీన తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు తుపాను హెచ్చరికలు చేశారు. శనివారం నుంచి కోస్తాంధ్రలో గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించారు.