రాష్ట్రీయం
నేడు కూడా పెరిగిన పెట్రోలు ధరలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 14 September 2018
హైదరాబాద్ : శుక్రవారం కూడా పెట్రోలు ధరలు మండుతోన్నాయి. లీటరు పెట్రోలుపై 28 పైసలు, లీటరు డీజిల్ పై 22 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.81గా ఉంది. డీజిల్ ధర రూ.73.30కి చేరుకుంది.పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.