తెలంగాణ

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: వాతావరణం ఆకస్మికంగా చల్లబడి ఉరుములు, పిడుగులు కురియడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు మరణించారు. దామరగిద్ద మండలం ఉద్మిల్‌గిద్ద వద్ద పిడుగుపడి తల్లి, కూతరు మృతిచెందారు. తలకొండపల్లి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద పిడుగుపడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.