ఆంధ్రప్రదేశ్‌

పిన్నమనేని కుటుంబానికి బాబు పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో భార్య సాహిత్యవాణిని కోల్పోయిన ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావును బుధవారం ఉదయం రుద్రపాకలో ఎపి సిఎం చంద్రబాబు పరామర్శించారు. సాహిత్యవాణి మృతదేహం వద్ద ఆయన నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు యనమల, దేవినేని, పుల్లారావు, రవీంద్ర, కామినేని శ్రీనివాస్ తదితరులు పిన్నమనేనిని పరామర్శించారు. సాహిత్యవాణి మరణంతో రుద్రపాకలో విషాదఛాయలు అలముకున్నాయి.