ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఏడాది అంతానికి పోలవరం ఫస్ట్ ఫేజ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే ఏడాది చివరినాటికి పోలవరం సాగునీటి ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. ఆయన ఆదివారం ఇక్కడి ప్రకాశం బ్యారేజీ యాప్రాన్ ఆధునీకరణ పనుల తీరును పరిశీలించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, పోలవరాన్ని పూర్తి చేసిన నేతగా సిఎం చంద్రబాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందన్నారు. ప్రకాశం బ్యారేజీ యాప్రాన్ పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.