రాష్ట్రీయం

నంద్యాలలో బాంబు పేలుడు : ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూల్ : నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో బండరాయి తొలగిస్తుండగా.. బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను స్థిరాస్తి వ్యాపారులు రాజశేఖర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..