ఆంధ్రప్రదేశ్
రూ. 2,200 కోట్లతో విశాఖ పోర్టు ఆధునీకరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 March 2016
విశాఖ: 2,200 కోట్ల రూపాయలతో విశాఖ పోర్టును ఆధునీకరిస్తున్నట్లు పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు బుధవారం తెలిపారు. పోర్టు సామర్థ్యం 90 మిలియన్ టన్నుల నుంచి 125 మిలియన్ టన్నులకు పెరిగేలా ఆధునీకరణ పనులు జరుగుతాయన్నారు. పోర్టులో పది కోట్లతో ఏసీ టెర్మినల్, భీమిలి వద్ద 300 కోట్లతో క్రూయిజ్ టెర్నినల్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.