తెలంగాణ
చర్లపల్లి జైలుకు నిందితులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 November 2019
హైదరాబాద్: పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను చర్లపల్లి జైలుకి తరలించారు. షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతో నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకి తరలించారు. కాగా పోలీసు వ్యాన్లో నిందితులను తరలిస్తుండగా ఆందోళనకారులు ఆడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. కాగా నిందితులకు మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు.