రాష్ట్రీయం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హకీంపేటలో ఘనస్వాగతం లభించింది. ఇవాళ ఆయన వాయుసేనకు చెందిన విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.