ఆంధ్రప్రదేశ్‌

మహానంది వద్ద ప్రేమికుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: మహానంది వద్ద తెలుగుగంగ కాలువ వద్ద ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. అహోబిలానికి చెందిన అశోక్, రజిత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.