తెలంగాణ

పురానాపూల్‌లో రీ పోలింగ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్‌లో శుక్రవారం ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. 36 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 2న జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని రీపోలింగ్ సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. పురానాపూల్‌లో రీపోలింగ్ ముగిసిన తర్వాత మొదటి విడత ఫలితాలను ప్రకటిస్తారు.