ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాల్లో భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, సుమారు పాతికవేల మంది పోలీసు సిబ్బందిని ఘాట్‌ల వద్ద నియమిస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సావంగ్ శనివారం తెలిపారు. ఘాట్‌ల వద్ద, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించించేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.