తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగియనున్నాయి. పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు విజయవాడలోఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య ప్రదర్శన, సంగమం ఘాట్‌ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్‌ ఘాట్లలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. కృష్ణా పుష్కరాలు అఖరి రోజు కావడంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తులు భారీసంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.