రాష్ట్రీయం
రైల్వేగార్డు ఇంటిపై సిబిఐ దాడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 27 February 2016
గుంటూరు, ఫిబ్రవరి 26: బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే గార్డుగా పని చేస్తున్న షేక్ మహబూబ్ బాషా ఇంటిపై శుక్రవారం సిబిఐ అధికారులు దాడులు చేశారు. స్థానిక ఏటూకూరు రోడ్డులో నివాసముంటున్న బాషా సుమారు 100 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నగదు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో దాడులు జరిగాయ. ఓ బాధితుడి నుంచి శుక్రవారం రూ.3లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.