తెలంగాణ

ఎంపి గీత భర్తను కిడ్నాప్ చేయలేదు: తలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అరకు ఎంపి గీత భర్త రామకోటేశ్వర రావును తన కుమారుడు సాయి యాదవ్ కిడ్నాప్ చేయలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గురువారం ఉదయం విలేఖరులకు తెలిపారు. ఒక స్థలానికి సంబంధించి బకాయిపడ్డ మొత్తాన్ని చెల్లించాలని అడిగేందుకే రామకోటేశ్వర రావును తన కుమారుడు, వ్యాపార భాగస్వాములు హోటల్‌కు పిలిపించారని వివరించారు. హోటల్‌కు పిలిపిస్తే కిడ్నాప్ చేసినట్లా అని ఆయన ప్రశ్నించారు. బకాయిలు రాబట్టుకోకుండా ఎవరైనా వదిలేస్తారా? అన్నారు. తెల్లకాగితంపై రామకోటేశ్వరరావు చేత సంతకం చేయించుకున్న మాట నిజమేనని అన్నారు.