ఆంధ్రప్రదేశ్‌

అద్భుత రాజధానిని నిర్మిస్తాం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచం మెచ్చుకునేలా నిర్మిస్తామని టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ టిడిపి మహానాడు రెండోరోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మిస్తామని, రాజధాని చుట్టూ 210 కిలోమీటర్ల పరిధిలో అధునాతన రింగురోడ్డు వేస్తామని వివరించారు. తాము చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రధాన ప్రతిపక్షం అడ్డుతగులుతోందని ఆయన విమర్శించారు. రాయలసీమలో ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణాన్ని చేపట్టకుండా కొందరు న్యాయపరమైన వివాదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.