ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం బిజెపి నేతలు ఒత్తిడి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఎపికి ప్రత్యేక హోదా సాధించేలా రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు కేంద్రంపై నిత్యం ఒత్తిడి తేవాలని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కోరారు. టిడిపి కూడా ఈ విషయమై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. హోదాపై కాంగ్రెస్, వైకాపా నేతలు ఇష్టానుసారం మాట్లాడడం తగదన్నారు.