రాష్ట్రీయం
అలనాటి గాయని రాణి కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 July 2018
హైదరాబాద్: అలనాటి మధుర గాయని కె.రాణి (75) కన్నుమూశారు. దేవదాస్ చిత్రంలోని ‘‘అంతా భ్రాంతియేనా..జీవితాన వెలుగింతేనా అనే పాటతో తెలుగు చిత్రసీమలో ప్రసిద్ధిపొందిన రాణి దాదాపు 500 పాటల వరకు పాడారు. శ్రీలంక జాతీయ గీతం సైతం ఆమె పాడారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో ఆమె పాటలు పాడారు.