ఆంధ్రప్రదేశ్‌

హోదా సాధించేదాకా పోరాడుతాం: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఎపికి ప్రత్యేక హోదా సాధించేవరకూ తాము వివిధ స్థాయిల్లో పోరాటం చేస్తామని ఎపి పిసిసి అధినేత రఘువీరారెడ్డి ప్రకటించారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతు విప్పడం లేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసు భయంలో కెసిఆర్ అంటే బాబుకు భయం పట్టుకుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు.