ఆంధ్రప్రదేశ్‌

కుమారుడి కేసులో నా జోక్యం ఉండదు: ఎపి మంత్రి రావెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తన కుమారుడు సుశీల్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైందని, ఆ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోననని ఎపి మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం మీడియాకు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తెలుస్తాయని, తనకు చట్టం, గౌరవం పట్ల అత్యంత నమ్మకం ఉందన్నారు. తన కుమారుడిపై కేసును తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, మంత్రిగా తాను ఎవరిపైనా ఒత్తిడి తెచ్చే ప్రసక్తే లేదన్నారు.