ఆంధ్రప్రదేశ్‌

రూ.కోటి ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: రైల్వేకోడూరు మండలం బాలపల్లె వద్ద బుధవారం ఉదయం అటవీ శాఖ అధికారులు తనిఖీలు జరిపి ఓ కంటైనర్‌లో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ సిబ్బందిని చూసి దొంగలు వాహనాన్ని వదిలి పరారయ్యారు.