ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం కూలీలపై పోలీసుల కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఇక్కడి రంగంపేట అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున తమపై రాళ్లు రువ్విన ఎర్రచందనం కూలీలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పులకు భయపడి కూలీలు పారిపోగా, పోలీసులు రెండు కోట్ల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.