ఆంధ్రప్రదేశ్‌

మాధవరెడ్డి కుటుంబానికి టీడీపీ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నరుూం ఎన్‌కౌంటర్ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారంనాడు ఆయన ఎన్టీయార్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ అలాగే ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత ముప్పయి ఐదేళ్ల నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబం మచ్చలేని రాజకీయాల్లో ఉందని, ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు.