ఆంధ్రప్రదేశ్
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 January 2016
కాకినాడ: రావులపాలెం మండలం గోపాలపురంలోని పలు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు ఆటోలలో సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.