రాష్ట్రీయం

ఔటర్‌ రింగ్‌రోడ్‌పై ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ట్రాలీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లి లారీ కంటైనర్ ఢీకొట్టింది. అదే సమయంలో కంటైనర్‌ను వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొంది. దీంతో కంటైనర్ అదుపుతప్పి బోలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఆ వాహనంలో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మృతులను తుమ్మలూరుకు చెందిన శ్రీశైలం(47), మహారాష్ట్రకు చెందిన కెబ్రా(35)గా గుర్తించారు.