రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల: సిరిసిల్ల బైపాస్ రోడ్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ - ద్విచక్రవాహనంను ఢీకొట్టి, అనంతరం ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా వృద్దురాలు తీవ్రంగా గాయపడింది. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. అతడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.