రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తగూడం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోచంపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు (ఏపీ 09 ఏకే 0060) ను లారీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ రామంతపురంకు చెందిన ఒకే కుటుంబసభ్యులు పద్మ, స్వప్న, మనికాంత్ గా గుర్తించారు. కాగా లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.