రాష్ట్రీయం

ప్రభుత్వ విప్‌ వాహనాన్ని ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌: గోదావరిఖని బైపాస్‌ రోడ్డులో హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ డ్రైవర్‌ కారులో డీజిల్‌ పోసుకుని యూటర్న్‌ తీసుకుంటుండగా లైన్‌మెన్‌ గోపాల్‌ ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.