ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: పిడుగురాళ్ల శివారులో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 15 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న సిమెంట్‌ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.