రాష్ట్రీయం

రోజా సస్పెన్షన్‌పై కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటైంది. సస్పెన్షన్‌పై చర్చించేందుకు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నివేదిక అందజేస్తుంది. కమిటీ చైర్మన్‌గా శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో తెదెపా ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఉన్నారు. ఈ కమిటీ 20 రోజులలో తన నివేదికను సమర్పిస్తోంది.