ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: భోగాపురం మండలం మహరాజుపేట వద్ద మంగళవారం ఉదయం విశాఖ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొన్న సంఘటనలో 40 ఏళ్ల గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడని మరో ముగ్గురిని విశాఖ కెజిహెచ్‌కు తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.