ఆంధ్రప్రదేశ్
ఎపిలో 22న రెండో విడత రుణమాఫీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 June 2016
విజయవాడ: ఎపిలో రైతులకు రెండో విడత రుణమాఫీ కింద 3,500 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని సిఎం చంద్రబాబు గురువారం ఇక్కడ జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ప్రకటించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రుణమాఫీ మొత్తాలను జమ చేస్తారు. నగదును ఖాతాల్లోనే ఉంచితే పది శాతం వడ్డీ చెల్లిస్తామన్నారు.