ఆంధ్రప్రదేశ్‌

టెక్నాలజీతో అభివృద్ధి సాధించా: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: సాంకేతికత సాయంతోనే రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో నడిపిస్తున్నామని సిఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడిలో సోమవారం ఉదయం తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. జూన్ 15 నాటికి భవన నిర్మాణాలన్నీ పూర్తవుతాయన్నారు.