ఆంధ్రప్రదేశ్‌

స్కూల్‌బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అయిదుగురు విద్యార్థులు గాయపడ్డారు. చంద్రగిరి మండలం కోట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.