బిజినెస్

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 10,600 మార్క్‌ను దాటేసింది. ఉదయం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 212 పాయింట్లు ఎగబాకి 34,714 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 47 పాయింట్ల లాభంతో 10,618 వద్ద ముగిసింది.