ఆంధ్రప్రదేశ్‌

పుష్కర పనుల్లో అపశ్రుతి : కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నగరంలోని గాంధీ మహిళా కాలేజీ సమీపంలో బాపట్లకు చెందిన భాగ్యరాజ్ అనే వ్యక్తి పుష్కరాల పనుల్లో విద్యుత్ స్తంభానికి రంగులు వేస్తుండగా మరణించాడు. అతడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు రాస్తారోకో చేశారు.