ఆంధ్రప్రదేశ్‌

లారీ ఢీకొని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఎస్‌ఐ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : మంగళగిరి ఎర్రపాలెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన ఎస్‌ఐ రఘువంశ్‌ మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న రఘువంశ్‌ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.